పవన్ కళ్యాణ్ ద్రుష్టికి మరొక సమస్య..వంశాధార నిర్వాసితుల సమస్యలు పవన్ ద్రుష్టికి రానున్నాయి..


శ్రీకాకుళం నగరం :
వంశాధార నిర్వాశితుల సమస్యలను జనసేన అధినేత శ్రీ.పవన్ కళ్యాణ్ ద్రుష్టికి తీసుకు వెళుతున్నట్లు పాతపట్నం నియోజకవర్గం లోని చంపాపురానికి చెందిన లక్ష్మీ చారిటబుల్ ట్రస్టు అద్యక్షుడు టి.ప్రసాదరావు తెలియజేసారు.వంశధార ప్రాజెక్ట్ విషయంలో నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుల విషయంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరు రైతులకు జరుగుతున్న నష్టంపై పవన్ కళ్యాణ్ కు లేఖ రాసినట్లు తెలిపారు.. కొద్దిరోజుల్లో ఆయనను స్వయంగా కలిసి ఈ సమస్యకు సంబందించిన సమగ్ర నివేదికను అందించనున్నట్లు తెలిపారు..ఈ సమావేశం లో జిల్ల జనసేన కార్యకర్తలు డీ.లక్ష్మణ్ రావు,సీహెచ్.శివప్రసాద్,పి.ఎస్.మణి,ఆర్.భాను,పి.లింగం నాయుడు,పి.కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు..


0 comments:

http://go.ad2up.com/afu.php?id=968302